EPAPER

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులపై టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.


ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించి తీరుతామని గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వెనిగండ్ల రాము తేల్చిచెప్పారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు భారీగా టీడీపీ-జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు.


Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×