EPAPER

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?
TDP Janasena News

TDP Janasena News(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటన్నరపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.


టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ చర్చించారని తెలుస్తోంది. 40 నుంచి 42 వరకు సీట్లు పవన్ కల్యాణ్ అడిగారని సమాచారం. 25 నుంచి 30 సీట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధినేత ఉన్నారంటున్నారు. 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారని తెలుస్తోంది. 2 లోక్ సభ సీట్లు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉందంటున్నారు. డిసెంబర్ చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారని టాక్.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసే అంశంపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారని తెలుస్తోంది. తటస్థలు , వైసీపీ నేతలు జనసేనలో చేరికపై చర్చించారట. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.


ఏపీలో త్వరలో 3 చోట్ల ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహించాలని బాబు-పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపైనా చర్చించారని సమాచారం.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×