EPAPER

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..

Srisailam Temple : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కృష్ణా నది వద్ద నదీమ తల్లికి గంగా హారతి ఇవ్వనున్నారు. ప్రదోషకాల సమయంలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. పుష్కరిని వద్ద దశవిధ హారతులు, లక్ష దీపోత్సవం ఉంటాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అర్చలు, ఆలయ అధికారులు తెలిపారు.


Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×