EPAPER

Srikalahasthi : శ్రీకాళహస్తిలో విషాదం.. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య..

Tirupati : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏ గా పనిచేస్తున్నాడు.

Srikalahasthi : శ్రీకాళహస్తిలో విషాదం.. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య..

Tirupati : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏ గా పనిచేస్తున్నాడు.


ఎమ్మెల్యే తరఫున తిరుమలకు వచ్చే వీఐపీలకు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే హఠాత్తుగా రవి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబం సభ్యులు దిగ్భ్రాంతి‌కి గురయ్యారు . అప్పుల బాధలే ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణమని భావిస్తున్నారు . ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×