EPAPER

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.


వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌, కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్‌ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్‌ చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు చంద్రబాబు తెలియజేశారు.


Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×