EPAPER

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను.. 144 పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది.

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను.. 144 పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
ap news today telugu

Trains Cancelled(AP news today telugu):

మిచౌంగ్‌ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఈ అల్పపీడనం ఆదివారానికి తుఫానుగా బలపడనుంది. ఈ తుఫానుని మిచౌంగ్ తుఫాను అని నామకరణం చేశారు.


మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని భారీ వర్షాలలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా డిసెంబర్ 3 నుంచి డెసెంబర్ 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు అయ్యాయి. రద్దైన రైళ్ల జాబితా ఇదే..


Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×