EPAPER
Kirrak Couples Episode 1

Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?

Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?

Kakinada : కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగింది.


మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా గుర్తించారు. వారిని కుర్రా రామారావు, వెచ్చంగి కృష్ణ , వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. మరో ఇద్దరని పెద్దాపురం మండలం పులివేరు చెందిన కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్‌ గా నిర్ధారించారు. కార్మికులు ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికుల మృతితో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.


Tags

Related News

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

AP Govt: దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

Big Stories

×