EPAPER

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. వృద్ధురాలిపై యువకుడి అఘాయిత్యం..

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. వృద్ధురాలిపై యువకుడి అఘాయిత్యం..

Prakasam Crime: ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన క్రూరులను న్యాయస్థానాలు ఎంత కఠినంగా శిక్షించినా.. మిగతా వారిలో ఏ కోశాన కించిత్ మార్పు రావడం లేదు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకూ.. ఆడతనం ఉంటే చాలు అనుకుంటూ.. ఇష్టారీతిన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.


మద్యంమత్తులో కళ్లుమూసుకుపోయిన ఒక కామాంధుడు.. వృద్ధురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. కమలనాథ్ అనే యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి.. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. కంగుతిన్న ఆమె.. బిగ్గరగా కేకలు వేయగా.. ఆమె నోరు నొక్కి.. అత్యాచారం చేసి పరారయ్యాడు.

ఈ అఘాయిత్యం గురించి వృద్ధురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు అస్వస్థతకు గురవ్వడంతో.. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కమలనాథ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×