EPAPER

Prakasam crime : భర్తను హత్య చేసిన భార్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..

Prakasam crime : భర్తను హత్య చేసిన భార్య..  ప్రకాశం జిల్లాలో దారుణం..

Prakasam crime : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారామపురంలో హత్య కలకలం రేపింది. అశ్విని అనే యువతి భర్త దర్శి మల్లికార్జున రావుని హత్య చేసింది. కుటుంబ సమస్యలు తో తన భర్తను హత్య చేసినట్లు సమాచారం. అశ్విని సంతనూతలపాడులో వాలంటీర్ గా పనిచేస్తుంది. మల్లికార్జున రావు పెయింట్ పని చేస్తుంటాడు.


కొంతకాలంగా ఒంగోలులోని సీతారామపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణతో అశ్విని తన భర్తను హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందుతురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.


Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×