EPAPER

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..

Palnadu Crocodiles : పల్నాడు జిల్లా నకరికల్లు ప్రాంతంలో మొసళ్ల సంచారం కలకలం రేపింది. ఒకే రోజు రెండు చోట్ల మొసళ్లు కనిపించాయి. దేచవరంలో ఓ బావి వద్ద, త్రిపురాపురం సమీపంలో కాలువ కట్టపై మొసళ్లను స్థానికులు గమనించారు. పెద్ద మొసళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.


Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×