EPAPER

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..

NIA Court: కోడికత్తితో జగన్ పై దాడి చేసిన కేసులో విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు తేల్చిచెప్పింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది.


గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా పడింది.

మరోవైపు కేసు జాప్యంపై నిందితుడు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. జైల్లోనే దీక్ష చేపడతానని తెలిపాడు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని ప్రకటించాడు. 2018లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాస్‌ దాడి చేశాడు. అప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×