EPAPER
Kirrak Couples Episode 1

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

Nellore : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి మండలం సన్నబట్టి దగ్గర ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది . దీంతో ఇద్దరు అయ్యప్ప భక్తులు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కోవూరు మండలం పడుగుపాడు సంఘంలో అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారందర్నీ కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 18 మంది ఉన్నారు.


Related News

Tirumala Laddu issue: వైసీపీ పాపప్రక్షాళన? తిరుమలకు జగన్, అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పిలుపు!

Ys Sharmila: మా అన్న ముంచాడు.. మీరైనా ఆ పని చేయండి.. షర్మిళ కామెంట్స్

Political Heat: కూటమికి తలనొప్పిగా మారిన ఆ జిల్లా.. తన్నుకుంటున్న తమ్ముళ్ళు.. సైనికులు ?

Tirumala Laddu: సెటైరికల్ ట్వీట్ తో డిప్యూటీ సీఎం పవన్ కి షాక్.. రిప్లై కూడా అదిరింది

Payyavula Keshav: మీరు చేసిన పాపాలు చాలు.. మళ్లీ మీ పూజలెందుకు?.. వైసీపీపై పయ్యావుల సీరియస్

Perni Nani: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?

Sajjala Arrest: బిగిస్తున్న ఉచ్చు.. జైలుకి సజ్జల రామకృష్ణా రెడ్డి?

Big Stories

×