EPAPER

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..

Ippatam : జగన్‌ సీఎం అయ్యాక ఏపీ అధికార వాహనంగా జేసీబీ మారిందంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రోడ్డు విస్తరణలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం రైతులు భూములు ఇచ్చారన్న కక్షతోనే ఇళ్లు కూల్చారని అన్నారు నారా లోకేశ్.


గుంతలు పూడ్చలేనివారు 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా? అని లోకేశ్ ప్రశ్నించారు. గ్రామంలోకి వచ్చే దారి 30 అడుగుల వెడల్పు ఉంటే.. గ్రామంలోపల దారి 120 అడుగులు ఎందుకని నిలదీశారు. దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో అలజడి రేపారని.. పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.


Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×