EPAPER

Nara Lokesh : పాదయాత్రకు సిద్ధమైన లోకేష్.. 2023 జనవరి 27న ప్రారంభం

Nara Lokesh : పాదయాత్రకు సిద్ధమైన లోకేష్.. 2023 జనవరి 27న ప్రారంభం

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 2023 జనవరి 27 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్‌ నడుస్తారు. పాదయాత్రపై టీడీపీ నేతలకు లోకేష్ స్పష్టత ఇచ్చారు. ఏడాదిపాటు ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు. పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ పాదయాత్ర సాగించనున్నారు. వివిధ ప్రాంతాల్లో సభల్లోనూ ప్రసంగించే అవకాశముంది. లోకేశ్‌ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనే ప్రకటించడంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×