EPAPER
Kirrak Couples Episode 1

Nara Chandrababu Naidu : 150 మందిని మార్చినా వైసీపీ ఓటమి ఖాయం.. చంద్రబాబు సెటైర్లు..

Nara Chandrababu Naidu : 150 మందిని మార్చినా వైసీపీ ఓటమి ఖాయం.. చంద్రబాబు సెటైర్లు..
Nara Chandrababu Naidu News

Nara Chandrababu Naidu News(AP political news) :

వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 150 మందిని మార్చినా వైసీపీకి అధికారం దక్కదని విమర్శించారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మునిగిపోయే పడవ వైసీపీ అన్నారు చంద్రబాబు నాయుడు.


ప్రజల అభిప్రాయం మేరకు తమ పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు చంద్రబాబు నాయుడు. కుప్పంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీ వినియోగిస్తామని చెప్పారాయన. వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా టీడీపీలో చేరతామంటే పరిశీలన చేస్తామంటూ డోర్లు తెరిచారు.

వైసీపీలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పు ఆ పార్టీలో అలజడి రేపింది. ఇప్పటికే మంగళిగిరి ఎమ్మెల్యే పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. మరికొందరు నేతలు తమకు స్థానచలనం కల్పించడంపై అలిగారు. ఇంకొందురు నేతలు వైసీపీకి షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఆసక్తిగా మారింది.


Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×