EPAPER

Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.. శ్రీకాకుళంలో ముగింపు..

Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి  నిజం గెలవాలి యాత్ర.. శ్రీకాకుళంలో ముగింపు..

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను యాత్రలో భాగంగా ఆమె పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది.


బాధిత కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల, ఆముదాలవలస నియోజకవర్గాల పరిధిలోని నిమ్మతొర్ల తాండ పంచాయతీ, పాత నిమ్మతొర్లాడ, దనాన్నపేట, బుర్జా మండలంలోని తోటవాడ, జి.సిగడాం మండలంలోని దవలపేట గ్రామాల్లో నిజం గెలవాలి యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.


Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×