EPAPER

Nara Bhuvaneshwari : ‘నిజం గెలవాలి’.. నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర జిల్లాల టూర్..

Nara Bhuvaneshwari : ‘నిజం గెలవాలి’.. నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర జిల్లాల టూర్..

Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మళ్లీ చేపట్టబోతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. వారానికి మూడు రోజులపాటు నిజం గెలవాలి కార్యక్రమం చేపడతారు. జనవరి 3న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన ప్రారంభిస్తారు.


జనవరి 3న విజయనగరం, జనవరి 4న శ్రీకాకుళం, జనవరి 5న విశాఖపట్నం జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. ఇప్పటికే చాలా మంది బాధితుల కుటుంబాలను పరామర్శించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ అప్పుడు ‘నిజం గెలవాలి’ యాత్రను భువనేశ్వరి చేపట్టారు. చంద్రబాబు విడుదలతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు . ఇప్పుడు మరోసారి బాధితుల వద్దకు వెళుతున్నారు.


Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×