EPAPER

MP Nandigam Suresh Fraud | బాపట్ల ఎంపీ అనుచరుడు మోసం చేశాడంటూ.. సిఎం జగన్‌కు ఫిర్యాదు!

MP Nandigam Suresh Fraud | గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రెహ్మాన్ అనే వ్యక్తి కుటుంబం ‘స్పందన’ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు రేపల్లె సన్నీ తమని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. రెండెళ్ల క్రితం రేపల్లె సన్ని తమ వద్ద రూ.25 లక్షలు అప్పుగా తీసుకొని ఇంతవరకు చెల్లించలేదని రెహ్మాన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

MP Nandigam Suresh Fraud | బాపట్ల ఎంపీ అనుచరుడు మోసం చేశాడంటూ.. సిఎం జగన్‌కు ఫిర్యాదు!

MP Nandigam Suresh Fraud | గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రెహ్మాన్ అనే వ్యక్తి కుటుంబం ‘స్పందన’ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు రేపల్లె సన్నీ తమని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. రెండెళ్ల క్రితం రేపల్లె సన్ని తమ వద్ద రూ.25 లక్షలు అప్పుగా తీసుకొని ఇంతవరకు చెల్లించలేదని రెహ్మాన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.


తెలిసిన వ్యక్తి కావడంతో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఇచ్చామని రెహ్మాన్‌ తల్లి నజమున్నీసా వాపోయారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేక ఎంపీ నందిగం సురేశ్ వద్దకు వెళితే ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని.. మరోసారి వస్తే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబానికి న్యాయం చేయాలని రెహ్మాన్ కుటుంబం ఒక బ్యానర్ ప్రదర్శించింది.


Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×