EPAPER

Thalliki Vandanam: ఎంతమంది పిల్లలున్నా.. వాళ్లందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తాం: లోకేశ్

Thalliki Vandanam: ఎంతమంది పిల్లలున్నా.. వాళ్లందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తాం: లోకేశ్

Minister Nara Lokesh Comments on Thalliki Vandanam: తల్లికి వందన పథకంపై శాసనమండలిలో మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలున్నా వారందరికీ తల్లికి వందనం ఇస్తామంటూ మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటూ లోకేశ్ తెలియజేశారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రభుత్వ బడుల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×