EPAPER

Ambati Rambabu: “టీడీపీ, జనసేనను భూస్థాపితం చేస్తాం..బాబు ఇది ఫిక్స్ ఐపో..”

Ambati Rambabu: “టీడీపీ, జనసేనను భూస్థాపితం చేస్తాం..బాబు ఇది  ఫిక్స్ ఐపో..”

Ambati Rambabu: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనను భూస్థాపితం చేస్తామని బాబు ఇది పిక్స్ ఐపోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. బాబుకు సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే పవన్ ను కలుపుకున్నారన్నారు. జైలుకు వెళ్ళొచ్చిన తరువాత చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘పవన్ కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి? గతంలో మీరు కలిసి పోటీ చేసి ఎందుకు విడిపోయారు? మీది కలహాల కాపురం అని తేలి పోయిందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ అసలు ఎక్కడ ఉంటారు? సీఎం ఐతేనే చంద్రబాబు అసెంబ్లీ కి వస్తారా? నాకు సీటు ఇవ్వకపోయినా పక్కచూపులు చూడనన్నారు. జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను’ అని అంబటి స్పష్టం చేశారు. వైసీపీకి 175 సీట్లు ఖాయమన్నారు. టీడీపీ,జనసేన పార్టీలను తుక్కుతుక్కుగా ఓడిస్తామన్నారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంబటి జోస్యం చెప్పారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×