EPAPER

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..
Local news andhra Pradesh

Markapuram news today(Local news andhra Pradesh):

బోలేరో వావానం , బైక్ ఢీ కొనడంతో తండ్రి, కుమారుడు అక్కడక్కడే మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని.. మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.


మృతులు కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×