EPAPER

Visakhapatnam News : లోన్‌యాప్‌ బెదిరింపులకు యువకుడు బలి.. ఇంకెంతమంది చావాలి?

Visakhapatnam News : లోన్‌యాప్‌ బెదిరింపులకు యువకుడు బలి.. ఇంకెంతమంది చావాలి?
Visakhapatnam News


Visakhapatnam News(Latest Telugu News in AP) : లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. అప్పు చెల్లించకపోతే ఫోటోలు మార్ఫింగ్‌ చేసి నెట్‌లో పెడతామని బెదిరించడంతో.. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా కంచరపాలెం కప్పరాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఓ ప్రయివేట్‌ సంస్థలో పనిచేస్తున్న హేమంత్.. అవసరాల నిమిత్తం గతంలో లోన్‌యాప్ ద్వారా అమౌంట్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సక్రమంగా చెల్లించలేకపోవడంతో.. లోన్‌యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. దీంతో బిర్లాకూడలి ఏరియాలో ఉరివేసుకొని ఆత్మహత్య హేమంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.


కుమారుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యలు.. కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×