EPAPER

Malladi Vishnu : జగన్‌కు మరో షాక్..? షర్మిలతో టచ్‌లో మల్లాది విష్ణు..!

Malladi Vishnu : జగన్‌కు మరో షాక్..? షర్మిలతో టచ్‌లో మల్లాది విష్ణు..!
AP Politics

Malladi Vishnu latest news(AP politics):


వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఆమె వెంట నడిచేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరతానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అదే బాటలో చాలా మంది నేతలు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నేతలంతా వైసీపీ నుంచే వస్తారనే టాక్ నడుస్తోంది. వైసీపీ టిక్కెట్ దక్కని నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

వైసీపీ అధినాయకత్వంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన వైసీపీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి మల్లాదిని వైసీపీ తప్పించింది. ఆ బాధ్యతలు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చింది. దీంతో మల్లాది అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. వైఎస్ షర్మిలతో మల్లాది టచ్ లోకి వెళ్లారని అనుచరులు చెబుతున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×