EPAPER

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : ఓ ముగ్గురు స్నేహితులు కలిసి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కానీ వారికి అదే చివరి రోజు అయ్యింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ విషాదర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనసానపల్లికి చెందిన ముగ్గురు యువకులు మామిడి తోటలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్నారు.


వేడుకలు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి తోటలో ఉన్న బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×