EPAPER

Kurnool Nandyala : సాంబార్‌లొ బల్లి..

Kurnool Nandyala : సాంబార్‌లొ బల్లి..

Kurnool Nandyala : కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ హోటల్ లో కలకలం రేగింది. తినే ఆహార పదార్ధంలో బల్లి కన్పించింది. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. వివాహ నిమిత్తం నంద్యాలకు 20 మంది కాకినాడ వాసులు. ఉడిపి హోటల్ కు వెళ్లారు. తినేందుకు ఇడ్లీ సాంబారు ఆర్డర్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.


తినే సమయంలో కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ పదార్ధంలో బల్లి కన్పించింది. షాక్ కు గురైన కస్టమర్లు…హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇష్టానుసారం వండి మనుషుల ప్రాణాలతో ఆటలాడతారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో హోటల్ యాజమాన్యానికి …వినియోగదారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.


Tags

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×