EPAPER

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. జైలులో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష..

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. జైలులో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష..

Kodi Kathi Case : ఏపీ సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి దీక్ష చేస్తానని తమకు చెప్పాడని కుటుంబం సభ్యుల వెల్లడించారు. అతడికి మద్దతుగా తాము కూడా దీక్ష చేపడతామని ప్రకటించారు.


5 ఏళ్లుగా తన కొడుకు జైల్లోనే ఉన్నాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదన్నారు. జగన్ సాక్ష్యం చెప్పాలని కోరారు. జైలులోనే ఆమరణ దీక్షకు దిగుతున్నానని తమకు ఫోన్ చేసి చెప్పాడని వెల్లడించారు.

తన తమ్ముడు వల్ల సీఎం జగన్ లబ్ధి పొందారని శ్రీను సోదరుడు సుబ్బరాజు అన్నారు. తన తమ్ముడు దళితుడనే వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించారు. ప్రాణాలైన అర్పిస్తామని హెచ్చరించారు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టమని చెప్పారు. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని వాడికి మరో న్యాయంలాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×