EPAPER
Kirrak Couples Episode 1

Vizag News : విశాఖలో కేరళ యువతి సూసైడ్.. ఆమె చావుకు ఎవరు కారణం?

Vizag News : విశాఖలో కేరళ యువతి సూసైడ్.. ఆమె చావుకు ఎవరు కారణం?
Vizag


Vizag News : విశాఖపట్నంలో మెడికో ఆత్మహత్య చేసుకుంది. కేరళకు చెందిన మెడికో.. వైజాగ్ డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.

లోపలి నుంచి గడియ పెట్టుకుని గదిలో ఆత్మహత్యకు పాల్పడగా.. పోలీసులు తలపులు విరగొట్టి లోనికి వెళ్లారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.


చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న రమేష్ కృష్ణ అనే యువతి.. విశాఖకు వచ్చి సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది. జీవితంలో ఓడిపోయానని.. తన చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ మలయాళంలో సూసైడ్ నోట్ రాసి ఉంది.

Related News

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

Big Stories

×