EPAPER

Kartheeka Masam : ముగుస్తున్న కార్తీకమాసం.. శ్రీశైలంలో భక్తుల రద్దీ..

Kartheeka Masam : ముగుస్తున్న కార్తీకమాసం.. శ్రీశైలంలో భక్తుల రద్దీ..

Kartheeka Masam : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం చివరి రోజులు.. వరుసగా సెలవులు రావడంతో భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ పెరిగి పోతుండడంతో ఉచిత దర్శనానికి 6 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.


ఈ క్రమంలోనే మహిళా భక్తులు వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపం వెలిగిస్తున్నారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచించారు.


Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×