EPAPER

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని

Pavan kalyan: ఆంధ్రప్రదేశ్‌‌లో రాక్షస పాలన తరమికొట్టడమే వారాహి లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నడుమ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నేటి నుంచి రాష్ట్రంలో రాక్ష్యస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని తెలిపారు. మరికాసేపట్లో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాలను పవన్ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన పవన్.. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×