EPAPER

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala(Andhra news updates):


rk roja at thirumala
rk roja at thirumala

తిరుమలలో మంత్రి రోజాకు ఊహించని నిరసన ఎదురైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెకు రాజధాని సెగ తగలింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా ముందు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు.

మంత్రి రోజా కూడా జై అమరావతి అంటూ నినదించాలని వారు డిమాండ్ చేశారు. అలా చెప్పడం నచ్చని మంత్రి.. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.


.

.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×