EPAPER

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలొ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్పలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire accident : తీరంలో విషాదం.. బోటు ఫైర్.. వ్యక్తి సజీవదహనం..

Fire accident : కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. యానాం శివారు ప్రాంతం అయిన దరియాలతిప్ప తీరంలో లంగర్ వేసిఉన్న బోటులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు . అయితే అప్పటికే బోటు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది మీదగా దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు. మంటల్లో చిక్కుకుని మరణించిన వ్యక్తిని గంగాద్రిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×