EPAPER

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..

Suicide Attempt : కావలిలో దారుణం.. బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం..
ap news today telugu

Suicide Attempt News(AP news today telugu):

అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కావలి తుఫాన్ నగర్ కు చెందిన భాస్కర్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధ భరించలేక అతని భార్య చిన్నమ్మ, కుమారుడు అవినాష్ (11)కి, కుమార్తే దీపిక (8)లకు బిర్యానీలో విషపు గుళికలు కలిపి తినిపించాడు. అనంతరం భాస్కర్ కూడా అదే తిన్నాడు.


బిర్యాని తిన్న వారంతా వాంతులు చేసుకోవడం స్థానికులు గుర్తించారు. వెంటనే బాధితులను దగ్గరలో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరు పిల్లలను నెల్లూరుకు తరలించారు. పోలీసులు భాస్కర్ ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతం ఆ నలుగురికి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. పిల్లలు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.


Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×