EPAPER
Kirrak Couples Episode 1

Eluru : బాలుడి కిడ్నాప్.. మూడు లక్షలు డిమాండ్..

Eluru : బాలుడి కిడ్నాప్.. మూడు లక్షలు డిమాండ్..

Eluru : ఏలూరు 10 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు కిడ్నాపర్లు. ఏలూరులో తంగెళ్లమూడి లక్ష్మీనగర్కు చెందిన రాజప్రోలు యశ్వంత్ (10) అనే బాలుడు డిసెంబర్ 12న ఆదివారం మధ్యా హ్నం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా ఆడుకోవ డానికి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకు వెళ్తున్నట్టు స్థానికులు గుర్తించారు.


బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈలోగా ఓ వ్యక్తి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. మూడు లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరించారు. బాలుడి తండ్రి రమేష్.. ఏలూరు మార్కెట్ యార్డులో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు.


Tags

Related News

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Jagan Tirumala Tour : జగన్ తిరుమల టూర్ రద్దుకు కారణాలు ఇవేనా… కూటమికి ఛాన్స్ ఇచ్చినట్టేనా ?

Union Minister Comments On Tirumala Laddu: తిరుమల లడ్డు వివాదం.. బాంబ్ పేల్చిన కేంద్ర మంత్రి

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

YS Jagan: వైఎస్ జగన్‌‌కు కామ్రెడ్లే దిక్కవుతారా?

Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?

Big Stories

×