EPAPER

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీకోట మండలం పలమనేరులో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, గోనుమాకులపల్లి, తెట్టుబండపల్లి గ్రామాలలో 13 ఏనుగులు పంటలపై స్వైర విహారం చేస్తున్నాయి. ఏనుగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎప్పుడు.. ఎటువైపు నుంచి.. వచ్చి ఏనుగులు దాడి చేస్తాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఏమి చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఏనుగుల దాడిలో లక్షల్లో పంటలను నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. ఇప్పటి వరకు పంటలను మాత్రమే నాశనం చేసిన ఏనుగులు.. ప్రజలపై దాడి చేయకముందే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×