EPAPER

Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం.. ఇల్లుపై దాడి..

Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం.. ఇల్లుపై దాడి..

Elephant Attack : చిత్తూరు జిల్లా గంగవరం మండలం, కొత్తపల్లి పంచాయతీ కేసీపెంట గ్రామంలో ఏనుగుల గుంపు దడ పుట్టిస్తోంది. రైతు రఘునాథ్ ఇంటిపై ఏనుగులు దాడి చేశాయి. అతని ఇంట్లో ఉన్న టీవీ, మంచం, ఇతర వస్తువులను చ ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న గడ్డివామును ఏనుగులు తోసివేయగా దాని కింద ఉన్న పాడి ఆవు నడుము విరిగి తీవ్రంగా గాయపడింది.


ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని బాధితులు ఆరోపించారు. “లక్షల అప్పు చేసి పంటలు వేసుకున్నాం. గజరాజులు ధ్వంసం చేయడమే కాక తమ ఇళ్లపైన కూడా దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాయి” అని ఆవేదం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


Tags

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×