EPAPER
Kirrak Couples Episode 1

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..

Duvvada : దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు కింద ఇరుక్కుపోయి బయటపడిన యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. దువ్వాడ రైల్వే స్టేషన్లో‌ రైలుకు, ప్లాటుఫాంకు మధ్య ఇరుక్కొని నరకయతన అనుభవించింది. రైల్వే సిబ్బంది అతికష్టం మీద ఆమెను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడి చివరకి ఆమె చనిపోయింది. ఈఘటనలో శశికళ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రైలు ప్రయాణం విషాదంగా మారడంపై కన్నీటి పర్యంతం అవుతున్నారు


Tags

Related News

YSRCP: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు

Vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రిలీఫ్, సెయిల్‌లో విలీనమైతే.. భూముల మాటేంటి?

Ex Mines director Venkat Reddy: ఏపీలో కూటమి వచ్చాక.. జైలుకు వెంకట్‌రెడ్డి, వణుకుతున్న వైసీపీ పెద్దలు

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

YS Jagan: ఇంట్లో నేను బైబిల్ చదువుతా.. బయట మాత్రం..: జగన్

Prakash Raj : జస్ట్ ఆస్కింగ్… పవన్‌ను ప్రశ్నించావు సరే, స్టాలిన్‌ను వదిలేశావు ఎందుకు ?

Tirumala Declaration Row: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. అప్పట్లో డిక్లరేషన్ ఇచ్చారా?

Big Stories

×