EPAPER

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Duvvada Issue: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నది. వారి ఇష్యూలో ఇప్పటికే ఓ ఇల్లు వివాదాస్పదంగా మారింది. అయితే, ఆ వివాదాస్పద ఇంటికి మాధురి చేరుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.


Also Read: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

ఆ ఇంటి ఆవరణలో దాదాపుగా నెల రోజుల నుంచి నిరసన తెలుపుతున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, బిడ్డలు.. ఈ విషయం తెలిసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి మళ్లీ ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఆ ఇంటి వరండాలోనే వాణి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.


Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×