EPAPER

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో లైవిన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి చిత్రపటాన్ని సముద్రగర్బంలో ప్రదర్శించారు. శుభ సందర్భానికి గుర్తుగా వినూత్నమైన ప్రయత్నం చేశారు. సముద్రంలో 22 అడుగుల లోతులో నీటి బుడగలు, పూల జల్లులతో చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయాన్ని కూడా పాటించారు.


అయోధ్యలో జరుగుతున్న అద్భుత వేడుకకు తమవంతుగా ఇలా సముద్రం నీటి అడుగున శ్రీరాముడి ఫోటోను ప్రదర్శించామని డైవర్లు తెలిపారు. తాము ఇలా వినూత్నంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×