EPAPER

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..

Covid Death : ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో కరోనా కలకలం రేగింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే కు చెందిన భాస్కర్ జోషి కరోనాతో మృతి చెందారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.


మృతునికి పిల్లలు లేరు. భార్య మాత్రమే ఉంది. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులతోపాటు లండన్ ఎంబసీకి టౌన్ పోలీసులు మెసేజ్ ద్వారా తెలియజేశారు. దేశ విదేశీ భక్తులతో నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తిలో ఈ ఏడాది తొలి కరోనా కేసు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×