EPAPER

Chandrababu: ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా బాబు..

Chandrababu: మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.

Chandrababu:  ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా  బాబు..
Chandrababu latest news

Chandrababu latest news(AP news today telugu):

మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.


అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత అన్నారు. వాజ్‌పేయీది రాజకీయాలకు అతీతంగా కీర్తించే వ్యక్తిత్వమని కొనియాడారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమిచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×