EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

Chandrababu Naidu : ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. టీడీపీ, జనసేనలో చేరుతున్న వైసీపీ నేతల గురించి చర్చిస్తున్నారని తెలుస్తోంది.


వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరినవారికి సీట్ల కేటాయింపుపైనా బాబు, పవన్ సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు ఓ స్పష్టతకు వస్తారని సమాచారం. నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఆదివారం మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోల ప్రతులను ఆ మంటల్లో వేయనున్నారు.


Related News

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Big Stories

×