EPAPER

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు

Chandrababu: విజయవాడలోని గుణదల మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు , భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


చంద్రబాబు దంపతులు తొలితగా విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యక్రమంలో వర్ల రామయ్య, దేవినేని ఉమ,జవహర్‌, కొల్లు రవీంద్ర, అశోక్‌ బాబు, నాగుల్‌ మీరా పాల్గొన్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×