EPAPER

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..
Chandrababu latest news

Chandrababu delhi tour updates(Andhra pradesh political news today):

ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.


ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతో పాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది.

ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను స్వయంగా కలిసి.. దొంగ ఓట్ల చేర్పు, టీడీపీ ఓట్ల తొలగింపుపై.. అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×