EPAPER

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక.. ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!

AP Pension scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు చేయనుంది.

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక..  ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!

Andhra pradesh : ఏపీ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ లను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు లోకి రానుంది.


గత ఎన్నికల హామీలలో భాగంగా పెన్షన్ రూ.3,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా రూ.2,000 రూపాయలు ఉన్న పెన్షన్‌ను మొదటివిడతగా రూ. 2,250 కి పెంచింది. పలు దఫాలుగా రూ.250 రూపాయలు కలుపుతూ విడతలు వారిగా పెంచుతూ ఇప్పుడు ఇస్తున్న రూ. 2,750 రూపాయలకు అదనంగా 250 కలిపి మొత్తంగా రూ.3,000 రూపాయలకి పెంచింది.


Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×