EPAPER

YSR Aarogyasri Scheme : ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల.. సేవలు కొనసాగిస్తారా ?

YSR Aarogyasri Scheme : ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల.. సేవలు కొనసాగిస్తారా ?

Govt Released Funds for YSR Aarogyasri Scheme(AP news live):

ఆరోగ్య శ్రీ సేవల పెండింగ్ బిల్లుల కోసం ఏపీ ప్రభుత్వం 203 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 1500 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఇవాల్టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని హాస్పిటల్‌ అసోసియేషన్‌ నిన్న ప్రకటించింది. సేవలను కొనసాగించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులకు, హాస్పిటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో నిన్న చర్చించారు.


సేవలు కొనసాగించాలని కోరారు. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సేవల కొనసాగింపు కొనసాగించేది లేదని తేల్చి చెప్పారు. ప్రకటనలు తప్ప బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నట్టు తమకు కనిపించడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు.

దీంతో.. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని అనుకున్నారు. కానీ.. ప్రభుత్వం హుటాహుటిన 203 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో హాస్పిటల్‌ అసోసియేషన్‌ ఎలా స్పందిస్తుంది అనేది తేలాల్సి ఉంది. సేవలు కొనసాగిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది.


 

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×