IAS PRASHANTHI : ఐఏఎస్ అధికారిణి ప్రశాంతికి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారుల్లో ప్రశాంతి ఒకరు. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : ఏ పాపం తెలియదు.. కుట్ర జరుగుతోందంటున్న జకియా ఖానమ్.. సంబంధం లేదంటున్న బొత్స