EPAPER

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..

AP Govt for electricity employees: 9 శాతం ఫిట్‌మెంట్‌ + పీఆర్సీ.. విద్యుత్ సమ్మె సుఖాంతం..
AP electricity employees news today

AP electricity employees news today(Latest news in Andhra Pradesh):

హైటెన్షన్ క్రియేట్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసులు.. హ్యాపీ ఎండింగ్ అయ్యాయి. ఉద్యోగులతో మంత్రుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నటు విద్యుత్‌ జేఏసీ ప్రకటించింది.


విద్యుత్‌ జేఏసీ 15 శాతం ఫిట్‌మెంట్‌ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 9 శాతం ఇస్తామంది. చర్చల తర్వాత 9శాతం ఫిట్‌మెంట్‌కు జేఏసీ అంగీకరించింది. పీఆర్‌సీపై కూడా ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ఒప్పందంపై విద్యుత్ బోర్డ్ యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.

మాస్టర్‌ స్కేల్‌ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు మంత్రుల సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. పే స్కేల్ నిర్ధారించడానికి డిస్కంల సీఎండీలతో ఓ కమిటీ వేస్తామని.. ఆ కమిటీకి ఏపీజెన్‌కో సీఎండీ నేతృత్వం వహిస్తారని మంత్రులు ప్రకటించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×