EPAPER

Andrapradesh : దివిసీమ ప్రాంతంపై తుపాను ఎఫెక్ట్.. నీట మునిగిన పంటలు..

Andrapradesh : దివిసీమ ప్రాంతంపై తుపాను ఎఫెక్ట్.. నీట మునిగిన పంటలు..
local news andhra pradesh

Michaung cyclone latest news(Local news andhra Pradesh) :

మిగ్ జాం తుపాను ప్రభావానికి దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డ , కోడూరు, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతోపాటు ఈదురు గాలులకు వరి పంటలు నేలకు ఒరిగి జలమయమయ్యాయి.


చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తుపాను ప్రభావంతో పూర్తిగా నీటి ముంపునకు గురైన పంట పొలాలను అధికారులు పరిశీలించాలని రైతులు కోరారు. ఎకరాకు 40 వేల రూపాయలు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలిని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×