EPAPER
Kirrak Couples Episode 1

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అసంబద్దమని.. అవసరమైతే తిరిగి రెండు రాష్ట్రాలను కలపాలని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కేసు కూడా పెండింగ్‌లో ఉందన్నారు సజ్జల. అదే జరిగితే స్వాగతించే వారిలో వైసీపీ ముందుంటుందన్నారు.


వైసీపీ పార్టీ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని..కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ విభజనను సమర్ధించాయని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు కోసమే వైసీపీ పోరాడుతోందన్నారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలిసి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే వైసీపీకి ఇంకేం కావాలన్నారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బీసీ సభ సక్సస్ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని..అందుకే విషయం కక్కుతున్నట్లు కామెంట్ చేశారు.


Tags

Related News

Vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రిలీఫ్, సెయిల్‌లో విలీనమైతే.. భూముల మాటేంటి?

Ex Mines director Venkat Reddy: ఏపీలో కూటమి వచ్చాక.. జైలుకు వెంకట్‌రెడ్డి, వణుకుతున్న వైసీపీ పెద్దలు

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

YS Jagan: ఇంట్లో నేను బైబిల్ చదువుతా.. బయట మాత్రం..: జగన్

Prakash Raj : జస్ట్ ఆస్కింగ్… పవన్‌ను ప్రశ్నించావు సరే, స్టాలిన్‌ను వదిలేశావు ఎందుకు ?

Tirumala Declaration Row: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. అప్పట్లో డిక్లరేషన్ ఇచ్చారా?

YS Jagan Press Meet: పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్.. కావాలనే అడ్డుకున్నారు.. జగన్ కామెంట్స్

Big Stories

×