Andhra Pradesh : మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని కేటగిరీ కార్మికులకు ఆక్యు పేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తరూలు జారీ చేసింది. ప్రజా ఆరోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీ కార్మికులకు రూ.6 వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించింది.
Andhra Pradesh : మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని కేటగిరీ కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ఆరోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీ కార్మికులకు రూ.6 వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించింది.
అదే విధంగా పట్టణాల్లో పని చేస్తున్న మున్సిపల్ వర్కర్లకు ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ , మలేరియా వర్కర్లకు హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.